Friday, April 26, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్

మానసిక ఆరోగ్యం-భావోద్వేగాల నియంత్రణకు మనోదర్పణ్.. ఎంపీ వంగ గీత ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగాల నియంత్రణకు సహకరించేందుకు మనోదర్పణ్ పేరుతో విద్య...

విద్యుత్ చార్జీలు పెంచడమేనా ప్రజలకు చేసిన మేలు? అఫిడవిట్‌లో కాకమ్మ కథలు: టీడీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు సహా ఏ ఒక్కటీ సాధించలేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని టీడీపీ ధ్వజమెత్తింది. సోమవారం ఢ...

జిల్లా ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ విస్మరణ : అలిగిన ఎమ్మెల్యేలు

నంద్యాల జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ప్రారంభోత్సవ శిలాఫలకంలో శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేల పేర్లు లేకప...

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం : కర్నూలు రేంజ్ డిఐజి

పోలీసుస్టేషన్ ను ఆశ్రయించే బాధితుల సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని కర్నూల్ రేంజ్ డిఐజి ఎస్.సెంథిల్ కుమార్ అన్నారు. సోమవారం స్థా...

AP: వికేంద్రీకరణే మా విధానం.. గ్రామం నుంచి రాజధానుల దాకా అదే నినాదం: సీఎం జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: పాలనా వికేంద్రీకరణే మా విధానం.. గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు అదే నినాదం.. ప్రజలకు అందుబాటులో సుపరిపాలన అందించే లక్ష...

ఏపీ మంత్రి అప్ప‌ల‌రాజును అడ్డుకున్న మ‌హిళ‌లు

ఏపీ మంత్రి సీదిరి అప్ప‌ల రాజుకు నిర‌స‌న సెగ త‌గిలింది. పట్టాల విషయమై మహిళలు మంత్రిని అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఓ ప‌క్క కొత్త జిల్లాల ఏర్పాట...

సిద్దేశ్వరం అలుగు కోసం జలదీక్ష.. సీమ నీటిహక్కు కోసం ఉద్యమం ఉధృతం

నంద్యాల: రాయలసీమ కరువు పరిష్కారానికి, ,శ్రీశైలం ప్రాజెక్టు పూడిక నివారణకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ స...

ఆటోపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు : మ‌హిళ మృతి

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందిన ఘ‌ట‌న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గొల్లప్రోలు మండ...

చంద్రబాబు, పవన్ లపై మంత్రి పేర్ని నాని ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఫైర్ అయ్యారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చ...

చీపురుపల్లిలో రెవెన్యూ డివిజన్ ను ప్రారంభించిన మంత్రి బొత్స

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారా...

జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం : చంద్ర‌బాబు

సీఎం జ‌గ‌న్ విధానాల‌తో ఏపీ కూడా శ్రీలంక‌లా మారే ప్రమాద‌ముంద‌ని మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. పార్టీ నేతల...

26 జిల్లాల పాలన చరిత్రలో నవశకానికి నాంది : గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన విషయం విదితమే. అయితే జిల్లాల విభజనపై పలువురు స్పందిస్తున్నారు. కొత్త జిల్లాలపై గవర్నర్ స్పంద...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -