శ్రీకాకుళం
AP: శ్రీకాకుళం జిల్లాలో ఫుడ్ పాయిజన్..
ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఓ వివాహ వేడుకకు ...
SKLM: కారు బోల్తా.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. సోంపేట మండలంలో ...
SKLM: ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా ముందస్తు చర్యలు..కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
శ్రీకాకుళం, డిసెంబరు 4 : మిచౌంగ్ తుపానుతో జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర...
AP: గడువులోగా ఇల్లు పూర్తి కావాల్సిందే.. మహమ్మద్ దివాన్ మైదీన్
శ్రీకాకుళం, నవంబర్ 29: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ నిర్మిస్తున్న ఇళ్ళు గడువులోగా పూర్తి కావాల్సిందేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్ర...
AP: ఇచ్ఛాపురంలో టిడిపి నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
ఇచ్ఛాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు. ఇచ్ఛాపురం పట్టణంలో జాతీయ రహదారి నుండి బెల్లుపడ ...
AP: దొంగే దొంగా.. దొంగా.. అన్నట్టుంది!.. టీడీపీపై కృష్ణదాస్ ఫైర్
శ్రీకాకుళం, నవంబర్ 29: ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెడుతుంటే దొంగే దొంగా.. దొంగా..! అన్నట్లు ఉందని వైఎస్సార...
AP: రెండు బైకులు ఢీ.. మహిళ మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం సంత వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు కంచిలి ఎస్ఐ బాలరాజు తెలియజేసారు. ఈ ప్రమాద...
AP : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మందస మండలం దేవుపురం గ్రామానికి చెం...
Palasa – లారీ చక్రాల కింద రెండు జీవితాలు బలి
పలాస నవంబర్ 22 (ప్రభ న్యూస్)మండలంలోని నీలావతి గేటు సమీపం జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద నీలావతి గ్రామానికి చ...
AP: ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి..
శ్రీకాకుళం జిల్లా మందస మండలం గౌడ గురంటిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ మందస మండలం కొశమాల నుంచి ఒడిశాలోని చీకటి పేటకు ట్రాక్టర్ పై సుమా...
Srikakulam – సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దే… రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం, నవంబర్ 15: పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్ర...
Sompet – ఆర్ టి సి బస్సు క్రింద పడి ఇంటర్ విద్యార్ది మృతి
సోంపేట నవంబర్ 14(ప్రభ న్యూస్ )సోంపేట పట్టణంలో శ్రీ కుమార్ జూనియర్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి కుమార్ బెహరా (17) ప్రమాదం శాత...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -