శ్రీకాకుళం
AP : శ్రీకాకుళం జిల్లాలో బాబు రా కదిలిరా
శ్రీకాకుళం జిల్లాలో రా కదిలిరా సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అధికార పార్టీని గద్దె దింప...
AP ఎన్టీఆర్ స్కూల్ చరిత్ర దేదీప్యమానం – ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు
శ్రీకాకుళం, (ప్రభ న్యూస్): శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్లో ఎంపీ ల్యాండ్ నిధులతో నిర్మించనున్న తిలక్ హాల్ను త్వర...
AP: మీడియాపై దాడులు నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాలి…
సోంపేట, ఫిబ్రవరి 22 (ప్రభ న్యూస్) : పాత్రికేయులపై దాడుల నిరోధానికి ఒక ప్రత్యేక చట్టం చేయాలని వివిధ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు సోంపేట కంచిలి...
AP: 27న శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన…
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రా కదలిరా సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలో సభా ప్రాం...
AP: నైపుణ్యాలను పెంపొందించుకోండి… మంత్రి ధర్మాన
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21(ప్రభన్యూస్): ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు)లో స్కిల్ క్వెస్ట్ (ఎంటర్,ఎక్స్ ప్లోర్,ఎర్న్) స్టాల్స్ ను రెవెన్యూ...
AP: అరసవిల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. ప్రారంభమైన క్షీరాభిషేకాలు
శ్రీకాకుళం, ప్రభన్యూస్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవిల్లిలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆలయానికి ...
AP: ఎన్నికల విధులు పట్ల అలసత్వం వద్దు…కలెక్టర్ మనజీర్
నరసన్నపేట, ఫిబ్రవరి 15(ప్రభన్యూస్): ఎన్నికల విధులు పట్ల అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. గురువారం పర్యటన లో ...
AP: కనుల పండువుగా సిరిపంచిమి కార్యక్రమం… 186 మంది చిన్నారులకు అక్షరభ్యాసం..
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో మహర్షి విద్యానికేతన్ ఆవరణలో జరిగిన సిరిపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐదేళ్ల లోపు ఉన్న 186 మంది చిన్నారులకు...
AP: చట్టాలపై అవగాహన కలిగి ఉండడం మంచిది….సబ్ ఇన్ స్పెక్టర్ హైమావతి..
సోంపేట, ఫిబ్రవరి 13(ప్రభ న్యూస్) ఇంటర్మీడియట్ దశ జీవితంలో చాలా కీలకమైందని ఈ దశలో ఏ విద్యార్థి అయితే కళాశాలలో క్రమశిక్షణ పట్టుదల ఏకగ్రీవంగా ...
Smart Special – ఉరుముతున్నఉత్తరాంధ్ర! క్యూ కడుతున్న లీడర్లు
ఆంధ్రప్రభ స్మార్ట్, - ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంలో రాజకీయ పోరుకు ప్రధాన పార్టీలు సిద్ధపడుతున్నాయి. ఉత్తరాంధ్ర మ...
Sankaravam – టీడీపీ, జనసేనదే సూపర్ సిక్స్! ఆరు పథకాలతో ఆదుకుంటాం – నారా లోకేష్
(ఆంధ్రప్రభ స్మార్ట్, నరసన్నపేట ప్రతినిధి) . ఉత్తరాంధ్రాకు పట్టిన శని ఈ సీఎం జగన్.. ఉత్తరాంధ్రలో సాగునీరు లేదు, తాగునీరు లేదు.. పెండింగ్ ప...
AP: శ్రీకాకుళం జిల్లాలో రెండోరోజు నారా లోకేష్ శంఖారావం
ఇవాళ రెండోరోజు శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ శంఖారావం పాదయాత్ర నిర్వహించనున్నారు. జిల్లాలోని నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవ...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -