Tuesday, September 26, 2023
Homeబిజినెస్

ఆధార్‌పై మూడీస్‌ ఆరోపణలు – ఖండించిన కేంద్రం

న్యూఢిల్లి : మన దేశంలో పౌరుల గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్‌పై ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంచలన ఆరోపణలు చేసింది....

ఏవియేషన్‌ మార్కెట్‌లో గట్టి పోటీ – ఇండిగో చీఫ్‌

న్యూఢిల్లిd : ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటని ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ అభిప్రాపయడ్డారు. న్యూఢిల్లిdలో జ...

అంబానీ వారసులకు నో శాలరీలు – బోర్డు సమావేశాలకు హాజరైతే ఫీజు

న్యూఢిల్లి : రిలయన్స్‌ బోర్డులోకి వచ్చిన ముఖేష్‌ అంబానీ వారసులు అకాష్‌ అంబానీ, అనంత్‌ అంబానీ, ఈశాకు ఎలాంటి వేతనాలు ఇండవు. వీరిని బోర్డులో న...

చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లకు పాన్‌, ఆధార్‌ సమర్పించడం తప్పనిసరి

న్యూఢిల్లిd : అన్ని రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డును ఈ నెల 30లోగా సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే ఆయా ఖాతాలను...

2025 నాటికి దేశంలో 75 శాతానికి యూపీఐ చెల్లింపులు

న్యూఢిల్లి : మన దేశంలో డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయి. లావాదేవీల ఫీజులు వసూలు చేయకపోవడంతో ప్రజలు తాము కొనుగోలు చేస్తున్న నిత్...

ఆర్థిక పునరుజ్జీవం- సాంకేతిక పురోగతి వరకు భారత్‌పై బులిష్‌గా ఉన్నా.. విభా పడాల్కర్

హైదరాబాద్ : భారత భవిష్యత్తుపై తనకు గల సానుకూల దృక్పథం వెనుక ఎన్నో బలమైన కారణాలున్నాయని, ఆర్థిక పునరుజ్జీవం నుంచి సాంకేతిక పురోగతి వరకు, చార...

యాపిల్‌ యూజర్లకు భద్రతాపరమైన అలర్ట్‌

యాపిల్‌ యూజర్లకు కేంద్రప్రభుత్వం భద్రతాపరమైన అలర్ట్‌లను జారీ చేసింది. ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌బుక్‌ల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో ...

ఈసారి బంపర్‌ సేల్స్‌.. పండుగ సీజన్‌పై ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి కంపెనీల నజర్‌

ఈ పండగ సీజన్‌లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల విక్రయాల్లో గణనీయ వృద్ధి నమోదవుతుందని పరిశ్రమవర్గాలు భారీ అంచనాలతో ఉన్నాయి. కొనుగోళ్...

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. 350 కోట్ల వ్యయంతో ‘సింటెక్స్‌’ మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఈ ఏడాది పొడవునా తెలంగాణ రాష్ట్రానికి పెట్టు-బడులు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రాని...

కొత్త రంగంలోకి ఫోన్ పే.. గూగుల్‌, యాపిల్‌కు పోటీగా యాప్ స్టోర్

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ఫోన్‌పే.. మరో కొత్త విభాగంలోకి అడుగుపెడుతోంది. యాప్‌ డెవలపర్ల కోసం ఇండస్‌ యాప్‌ స్టోర్ పేరిట గూగుల్, యాపిల్ ...

మార్కెట్లో డ్యూక్‌ థర్డ్‌ జెన్‌.. కుర్రకారుకు హాట్‌ ఫేవరెట్‌గా కొత్త‌ KTM 390

యూత్‌ ఫేవరెట్‌ బైక్‌ KTM 390 డ్యూక్‌ బైక్‌ను కేటీఎం సరికొత్త అప్‌డేట్‌లతో థర్డ్‌ జెన్‌ బైక్‌గా దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2013లో...

వలసబాటలో 6,500 మంది మిలియనీర్లు

మన దేశం నుంచి మిలయనీర్ల వలసలు కొనసాగుతున్నాయి. 2023లో ఇలా మన దేశం నుంచి 6,500 మంది వరకు మిలియనీర్లు వలస పోవచ్చని అంచనా వేశారు. 2022లో దేశం ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -