అనంతపురం
AP: టీడీపీ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం..
శ్రీ సత్యసాయి బ్యూరో, ఏప్రిల్ 27 (ప్రభ న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లోక్ సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి.కె.పార్థసారథికి శనివ...
Hindupuram – నామినేషన్ వేసిన బాలకృష్ణ
హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి, సినీనటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. మూడోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన శు...
AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంల...
AP | మూడు రాజధానుల పేరుతో నయవంచన : బాలకృష్ణ
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం నందికొట్...
AP: మృతదేహంతోనే 18 కిలోమీటర్ల జర్నీ..
అనంతపురంలో యాక్సిడెంట్బైక్ను వేగంగా ఢీకొట్టిన కారుఎగిరి బానెట్పై పడి చనిపోయిన బైకర్ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంగ్రామస్తులు నిలదీయడంతో...
Anantapur – వైసిపికి మాజీ మంత్రి శమంతక మణి గుడ్ బై..
అనంతపురం జిల్లాకు చెందిన నేత మాజీ మంత్రి, మాజీ ఎమ్మల్సీ శమంతకమణి, ఆమె కుమారుడు ఆశోక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు.. ఈ మధ్య...
Rebel Candidate – హిందూపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి ?
( శ్రీ సత్య సాయి బ్యూరో , ప్రభన్యూస్ ): ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి శ్రీ సత్య సాయి జిల్లాలో సంచలన రాజకీయ...
AP: తాడిపత్రిలో.. రూ.1.31 కోట్లు స్వాధీనం
తాడిపత్రి టౌన్, ఏప్రిల్ 1 (ప్రభన్యూస్): అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.31 కోట్ల రూపాయలను షే...
YSRCP – జనంతో జగన్ మమేకం … దారి పొడవునా నీరాజనం
రైతులతో మాటామంతిఅనారోగ్య మహిళకు ఓదార్పునాయకులతో సుదీర్ఘమంతనాలు
అనంతపురం, ఏప్రిల్ 1(ప్రభ న్యూస్ బ్యూరో) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన...
Jagan’s Siddham – భగభగ మండే ఎండలు… జగన్ పై తరగని అభిమానం
బత్తలపల్లి, ( ప్రభన్యూస్): వైయస్ జగన్పై ఉన్న అభిమానంతో ప్రచండ బానుడి ఉగ్రరూపాన్ని లెక్క చేయక తండోపతండాలుగా తరలివచ్చిన జన సమూహం గంటల తరబడి మ...
AP: అనంతలో కొనసాగుతున్న ఆందోళనలు..
టిడిపి నేత ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద టెన్షన్సీటు ఇవ్వాలంటూ పురుగుల మందు తాగినఇద్దరు కార్యకర్తలు .. వారి పరిస్థితి విషమంవందలాదిగా ప్రభ...
AP : బ్రహ్మరథం భక్తుల మనో రథం…లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం..
శ్రీ సత్య సాయి బ్యూరో, మార్చి 30 (ప్రభన్యూస్): శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం ...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -