Ananatapur – మాజీ మంత్రి పరిటాల సునీత ఆమరణ దీక్ష భగ్నం
కళ్యాణదుర్గం : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గ...
AP: జేసీ ప్రభాకర్ రెడ్డి గృహ నిర్బంధం..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభాకర...
అమ్మకం లక్ష – బిల్లు రూ .700… మద్యం స్కాం గుట్టును రట్టు చేసిన పురందేశ్వరి
నరసాపురం - మద్యం దుకాణాల్లో అక్రమాలను బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బీజేపీ మహిళా ...
Young Man Died : వినాయకుడి మండపంలో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి..
వినాయకుడి మండపంలో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చోటుచేసుకుం...
ఇరువర్గాల ఘర్షణ – ఒకరి మృతి .. 9 మందికి గాయాలు
అనంతపురం సెప్టెంబర్ 20సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగిల్లు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. ఒకరు మృతి, 9 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి ...
AP: అనంతలో అమానుషం.. తల్లిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన తనయుడు
అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరులోని ఓబయ్య కాలనీలో అమానుష ఘటన జరిగింది. జన్మనిచ్చిన పాపానికి ఓ కుమారుడు తల్లినే తగులబెట్టేశాడు. ...
అనంతపురం జిల్లాలో దారుణం – నిట్టూరులో త్రిబుల్ మర్డర్
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే గ్రామంలో ఏకంగా ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఈ అనంతపురం జిల్లా సంఘటన ఏపీ వ్యాప్తంగా హాట్...
AP: మావోయిస్టు మహిళా నేత అరెస్ట్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం సున్నంవారి పల్లి గ్రామానికి చెందిన మరువపల్లీ రాజి అలియాస్ సరస్వతి అనే మావోయిస్టు మహిళా...
అనంతరంలో పరిటాల సునీత, శ్రీరామ్ లు అరెస్ట్ …
అనంతపురం . టీడీపీ బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీ...
మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ లు అరెస్ట్..
రాప్తాడు - టిడిపి అదినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తు భాగంగా మాజీమంత్రి పరిటాల సునీత ను అరెస్ట...
Protests – ఎక్కడికక్కడ టిడిపి నేతల అరెస్ట్….పలు జిల్లాలలో ఉద్రిక్తత…
అమరావతి - టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఎపి అంతటా టిడిపి శ్రేణులు నిరసనలకు దిగారు.. పలు జిల్లలాలో బంద్ కు పిలుపు...
AP: మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి ఉషాశ్రీచరణ్
అనంతపురం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి ఉషాశ్రీచరణ్ తెలిపారు. కళ్యాణదుర్గంలో 50 పడకల నూతన అదనపు హాస్ప...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -