Wednesday, September 27, 2023
Homeతెలంగాణ‌

శంకర్ పల్లిలో మైనర్ బాలిక పై అత్యాచారం.. కేస్ బుక్ చేసిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి (ప్రభ న్యూస్) శంకర్ పల్లి మండలం మిర్జాగూడ అనుబంధ గ్రామమైన మియాఖాన్ గడ్డ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం జ...

RR | లారీ కింద పడి ఇద్దరు మృతి

పూడూర్, ప్రభా న్యూస్ : పూడూరు మండల పరిధిలోగల చంగముల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. చంగముల్ ఎస్సై గిరి తెలిప...

పర్యావరణహిత గణపతిని పూజించడం అభినందనీయం : ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

ప్రభ న్యూస్‌ బ్యూరో, గ్రేటర్‌ హైదరాబాద్‌ : పర్యావరణహిత మట్టి గణపతిని పూజించడం అభినందనీయమని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ...

Delhi | కవితకు సుప్రీంలో భారీ ఊరట.. కేసు విచారణ నవంబర్ 20కి వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో విచారణ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మ...

Breaking | సీఎం కేసీఆర్‌కు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌.. వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు: కేటీఆర్‌

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని ఆయ‌న కుమారుడు, మంత్రి కేటీ ...

Big Story | ఒక వైపు చేరికల జోష్‌.. మరో వైపు అసమ్మతి రాగాలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీలో రోజు రోజుకు చేరికల జోష్‌ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలోని అసంతృప్తులు హస్తం పార్టీలోకి క్యూ...

TS | ఓసారి లీక్‌, ఇప్పుడు రద్దు.. గ్రూప్‌-1 విషయంలో ఎందుకీ నిర్లక్ష్యం: హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష విషయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)పై తెలంగాణ హైకోర్టు స...

TS | 28న నర్సంపేట మెడికల్‌ కళాశాలకు.. మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోనే తొలిసారిగా నర్సంపేట డివిజన్‌ కేంద్రానికి ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలను ఈనెల 28న రాష...

TS | మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని.. సెల్ టవర్ ఎక్కి యువకుల ఆందోళన

నర్సాపూర్ (ప్రభ న్యూస్): రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స...

Exclusive | ప్రపంచంలోనే తొలి ప్యాసింజర్‌ రైలు.. ప్రారంభమై నేటికి 198 ఏండ్లు!

మహబూబాబాద్‌, ప్రభన్యూస్‌: 1825, సెప్టెంబర్‌ 27వ తేది.. ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌లోని స్టాక్‌టన్‌ ఆన్‌టీస్‌ నుంచి డార్లింగ్టన్‌ మధ్య త...

Exclusive | సింగ‌రేణి కార్మికులు, ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. లాభాల్లో 32శాతం వాటా ప్ర‌క‌టించిన కేసీఆర్‌

సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల...

TS | ప్ర‌బ‌లుతున్న డెంగ్యూ జ్వ‌రాలు.. తెలంగాణ‌లో 3వేల కేసులు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విష జ్వరాలతోపాటు డెంగ్యూ ప్రమాదకరస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అయితే చాలా మంది అది సాధారణ విషజ్వరంగానే భ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -