చిత్తూరు
AP: సీమ నుంచే జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : వచ్చే మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్య...
Tirumala : పలు ఆర్జిత సేవల టిక్కెట్ల షెడ్యూల్ విడుదల…సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమల ప్రతినిధి, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్ లై న్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా ట...
AP: చిత్తూరు జిల్లాలో 33 మంది వాలంటీర్ల తొలగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఏకంగా 33మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. తొలగించిన వాలంటీర్లలో ...
AP : తిరుమలేశుని సన్నిధిలో మాక్ డ్రిల్ ….
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అక్టోపస్ ఎన్ఎస్జీ బలగాలు ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒక్కసారి ఎన్ఎస్జి బలగాలను చూడడంతో ఉలిక...
TTD | అమల్లోకి ఎన్నికల కోడ్.. రికమండేషన్ లెటర్లు రద్దు
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాల రిలీజ్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన...
AP: బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...
TTD: జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా విడుదల..
తిరుమల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ...
AP: టీటీడీ చరిత్రలో తొలిసారి… 9,000 మందికి ఇంటి స్థలాలు పంపిణీ
తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) చరిత్రలో తొలిసారిగా 9వేల మందికిపైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులక...
AP: గీతాంజలి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి.. మంత్రి రోజా
ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తవ జీవితాన్ని చాలించిందని, గీతాంజలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మంత్రి రోజా అన్నా...
AP – చెవిరెడ్డి స్వగ్రామంలో హై టెన్షన్ …
హాథీరాంజీ భూములలో ఆక్రమణలు తొలగింపు..జెసిబిలను అడ్డుకున్న స్థానికులు..టిడిపి నేతల రంగ ప్రవేశం..వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులుభ...
AP: స్వేచ్చగా ఎన్నికల నిర్వహణే నా మొదటి ప్రాధాన్యత : ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్
తిరుపతి : జిల్లాలో స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, అత్యంత ఖచ్చితత్వంతో సమగ్రంగా ప్రణాళ...
AP | అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. తిరుపతి సభలో కాంగ్రెస్ హామీ
తిరుపతిలలో న్యాయసాధాన సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఏపీకి ప్రత్యేక హోదా డిక్లరేషన్ సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -