Saturday, April 27, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

AP | జల్లేరు వాగులో మునిగి ముగ్గురు మృతి..

ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. జల్లేరు నదిలో శుక్రవారం ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీటమునిగ...

TDP – ఉండిలో ర‌ఘ‌రామ‌కృష్ణ‌రాజు నామినేష‌న్

ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఉండి ఎమ్మార్వో ఆఫీసు...

Narsapuram – అన్న జోలికి వస్తే తాట తీసుడే – సజ్జలకు పవన్ వార్నింగ్

నరసాపురం - వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . నర్సాపురం, భీమవరం లలో నేడు జరిగిన వారాహి సభలో మాట్లాడుత...

AP | జగన్ పాలనలో కరప్షన్ క్యాపిటల్‌గా రాష్ట్రం : పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ తణుకు ప్రజాగళం సభలో ప్రసంగం ప్రారంభించారు. బాపు వంటి ఒక గొప్పచిత్రకారుడు తణుకులో పుట్టారని వెల్లడించారు. నన్నయ యజ్ఞయా...

AP | అగ్నికి వాయువు తోడు అయ్యింది : చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందన్నారు. రాష్ట్రంలో అగ్నికి వా...

Kalaparru – 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి ప‌ట్టివేత

( ఆంధ్రప్రభచ, ఏలూరు బ్యూరో) : ఏలూరు జిల్లాలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్‌ ప్లా...

Pawan Kalyan – చేబ్రోలులో జనసేనానికి డూప్లెక్స్ ఇల్లు రెడీ

రూపాయి అద్దెతో ఇచ్చిన యజమాని ఓదూరి నాగేశ్వరరావుపార్టీ కార్యకలాపాలు.. పవన్ వసతికి అనుకూలం (ఆంధ్రప్రభ , పిఠాపురం) ఇక్కడే ఇల్లు తీసు...

Undi – టిడిపిలో ర‌ఘ‌రామ ర‌చ్చ – చంద్రబాబును అడ్డుకున్న రామరాజు వర్గీయుల

ఆంధ్రప్రభ , ఏలూరు బ్యూరో : పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్లాట రచ్చరచ్చగా మారింది. నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజుకు తెలుగుదేశంలో టిక్కెట్టు...

Palakollu – టీడీపీ లో చేరిన రఘురామకృష్ణరాజు

పాలకొల్లు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ లో చేరారు. పాలకొల్లు సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుక...

BJP Counter – ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారు – పురందేశ్వరీ

ప్రతి వ్యక్తిపై రూ.2 లక్షల రుణభారంపనికి మాలిన మద్యంతోకేజీహెచ్‌లో 534 మంది చేరారుజనం మార్పు కోరుతున్నారుఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరీ ( ఏలూ...

AP – శవరాజకీయాలు చేస్తూ ముసలివారిని చంపేస్తున్న జగన్ – చంద్రబాబు

కొవ్వూరు - సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ..ఇలా చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా ...

Pawan Kalyan – పిఠాపురానికి ఆరు గ్యారెంటీలు.. ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని

30 నుంచి పిఠాపురంలో ఎన్నిక‌ల ప్ర‌చారంతూర్పు, ప‌శ్చిమంలో ఏక‌ధాటిగా ప‌ర్య‌ట‌న‌లువారాహి వాహ‌నంలోనే విస్తృత ప్ర‌చారంషెడ్యూల్ ఖ‌రారులో ప‌వ‌న్ యం...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -