Saturday, December 9, 2023
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

Eluru: అట్రాసిటీ కేసుల నివారణకు కృషి.. విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్

దెందులూరు, ప్రభ న్యూస్ : అట్రాసిటీ కేసుల నివారణకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ, పోలీస్, న్యాయ అధికారులు, సహాయ సహకారాలతో తన వంతు ...

Eluru: ద్వారకా తిరుమలలో.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి

కామవరపుకోట, అక్టోబరు 24 (ప్రభ న్యూస్) : విజయదశమి పర్వదిన సందర్భంగా మంగళవారం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర పౌర సరఫరాల ...

Eluru: ఆయుధ పూజకు అధిక ప్రాముఖ్యత.. ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఆయుధ పూజకు అధిక ప్రాముఖ్యత ఉందని ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్ అన్నారు. దేవి శరన్నవరాత్రులు ముగింపు రోజైన విజయదశమి రోజ...

Eluru: గుర్తు తెలియని వాహనం ఢీకొని.. భవాని భక్తుడు మృతి

ఏలూరు : ఏలూరు జిల్లా, భీమడోలు జాతీయ రహదారి వద్ద కాలినడకన వెళ్తున్న భవానీ భక్తుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదంలో భవాని మాలదారుడు...

Eluru: విద్యుత్ షాక్ తో ఫైబర్ నెట్ కార్మికుడి మృతి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా కల్వకుంటలో స్తంభంపై ఏపీ ఫైబర్ నెట్ వర్క్ చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి గోరికిపూడి వీరబాబు కిందపడ...

Eluru: ప్రభుత్వ నిబంధనలు గాలికొదిలేసి.. తరగతుల నిర్వహణ

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈనెల 14వ తేదీ నుండి 25వ తేదీ వరకు దసరా సెలవులు మంజూరు చేసింది. ఈ దసరా సెలవుల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు ఎటువంటి తరగ...

Eluru: డబ్బులివ్వలేదని.. తల్లి, చెల్లిపై కత్తిపీటతో దాడిచేసిన కొడుకు

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా తాటాకులగూడెం మండలంలో దారుణం జరిగింది. వ్యసనాలకు బానిసైన కొడుకు తల్లిని డబ్బులు అడుగుగా.. లేవని చెప...

Tadepalligudem – రైలులోనే పురిటి నొప్పులు… పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇల్లాలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైలు ప్ర‌యాణీకుల‌రాలు మగబిడ్డకు జన్మనిచ్చింది. రష్మిత, ఆమె భర్త సుశాంత్ కుమార్ డెలివరీ కోసం కోయంబత్తూ...

Eluru: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చ‌ర్య‌లు.. డీఈఓ

ఏలూరు : దసరా సెలవుల నేపథ్యంలో ఈరోజు నుండి 24వ తేదీ వరకూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఏలూరు జిల...

Denduluru : జనసేన ఇంచార్జ్ భర్త అనుమానాస్పద మృతి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని మూడో పట్టణ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఘటనా ...

west godavari : నైటీలు ధరిస్తే భారీగా ఫైన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగటిపూట నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. ...

Nara Lokesh: రాజమహేంద్రవరంకు లోకేష్.. పోలీసుల ఆంక్షలు

ఏలూరు బ్యూరో : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ ఉద‌యం గ‌న్న‌వ‌రం నుంచి రాజమహేంద్రవరం రోడ్డు మార్గం ద్వారా వెళ్తుండ‌గా కలిసేం...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -