కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర
అమరావతి రైతుల మహా పాద్రయాత్ర ఇవాళ 19వ రోజుకు చేరుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెం నుంచి పాదయాత్ర మొదలైంది. ఇవాళ తిమ్మాపు...
అమరావతి రైతులకు భారీగా మద్దతు..
అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొంటున్నారు. ఏలూరు జిల్లాలోన...
పెదవేగి ఎస్ఐ సస్పెన్షన్
రక్షణ కల్పించాల్సిన పోలీసులే పట్టించుకోకపోతే మా గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో.. సకాలంలో కే...
లారీ, బొలెరో వాహనం ఢీ.. ముగ్గురు మృతి
కాకినాడ జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తుని మండలం వెలమకొత్తూరు వద్ద లారీ, బొలెరో వా...
Breaking: ఏపీలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, 32 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఆంధ్రప్రదేశ్ని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ప్రవా...
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం…యువతి మృతి
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. యువతి మృతిచెందగా... యువకుడి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసు...
ఏలూరులో దంపతుల ఆత్మహత్య..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరులోని కట్టా సుబ్బారావు వీధిలో నివాసముంటున్న భర్త మెహర్ బాబా, ...
స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం
ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి మండలం రౌతుగుడెం వద్ద స్కూల్ బస్సు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న సెంట్ జోసెఫ్ స్కూల్ బస్ను...
భీమవరంలో కారు బీభత్సం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కారు బీభత్సం సృష్టించడంతో ఒకరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. కారు అదుపుతప్పి కాలువలోకి దూసు...
భీమవరంలో భారీ చోరీ..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూటౌన్లో భారీ చోరీ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పుప్పాల చిన్న సూర్యచంద్రరావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు ...
స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు చేస్తుండగా ఓ ఉద్యోగి ప్రమాదవాశాత్తు మృతి చెందాడు. జిల్లాలోని పెనుమంట్ర మండలం కొయ్య...
AP: ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
ఏలూరు జిల్లాలో ఇటీవల వ్యాపారి దుర్గారావును విచారణ నిమిత్తం జంగయ్యగూడెం పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఏలూరులో రైలు పట్టా...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -