Monday, April 15, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

Breaking: 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మనమే గెలవాలి… సీఎం జగన్‌

రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మనమే విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌సీపీ ...

AP | జగన్‌ను ఇంటికి పంపేందుకు జనం సంసిద్ధం : చింతమనేని

దెందులూరు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతకు భవిష్యత్తు ఇవ్వటం చేతకాని జగన్ రెడ్డి, తన సభల ఆర్భాటాల కోసం నేడు ఇంటర్ విద్యార్థుల జీవితాలతో...

Gold Seized – 6 కేజీల బంగారం స్వాధీనం – 10 మంది అరెస్ట్

భీమ‌వ‌రం - ఎటువంటి బిల్లులు లేకుండా 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులు అదుపుల...

Tiger Horror – పశ్చిమగోదావరి పులి కలకలం … నాలుగు మండలాల ప్రజలలో భయం భయం ..

గలగల పరుగులు తీసే గోదారి పశ్చిమ దిక్కులో.. ఏనాడో అడవి బతుకు తెల్లారిపోయింది. అడవి జాడేలేదు. బొగ్గు బట్టీలతో సగం అంతరించి పోతే.. అన్ని మామి...

AP: దూడపై పెద్దపులి దాడి… అట‌వీ అధికారుల గాలింపు చర్యలు

ఏలూరు బ్యూరో (ప్రభన్యూస్): ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం శివారులో దూడపై పెద్దపులి దాడి చేసిన సంఘటన మంగ‌ళవారం తెల్లవారు జాము...

AP: ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జనసేన ఆందోళన

చోడవరం, జనవరి29(ప్రభన్యూస్): ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కొందరు నాయకులు చోడవరం ఆర్టీసీ కాం...

Top Story – నరసాపురం తీరంలో రాజకీయ అలజడి… సీట్ల‌పై అశావాహుల ధీమా..

(ప్రభన్యూస్‌, నరసాపురం) - 2024 సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు మాజీలతో బాటు తాజాలు సై అంటున్నారు. ఎన్నిక...

Tiger: మ‌ళ్లీ పులి సంచారం.. బెంబేలెత్తుతున్న ప్ర‌జ‌లు

ఏలూరు జిల్లాలో పులుల సంచారం ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. ఇటీవ‌ల పులుల సంచారం క‌ల‌వ‌ర పెడుతుంది. తాజాగా సత్తెన్నగూడెం గ్రామ...

Pani Puri: ఇద్ద‌రు చిన్నారుల ప్రాణం తీసిన పానీ పూరీ….

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పానీపూరీ తిన్న ఇద్దరు అన్నదమ్ములు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. గ‌త‌ రాత్రి పానీ...

Sharmila: నేడు ఏలూరులో షర్మిల పర్యటన.. పార్టీ నేత‌ల‌తో స‌మావేశం..

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఏలూరులో పర్యటించనున్నారు. భారీ ర్యాలీతో షర్మిలకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు...

AP: నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లిన బ‌స్సు…. త‌ప్పిన ప్ర‌మాదం…

పెదపాడు, జనవరి 25( ప్రభ న్యూస్): ఏలూరు జిల్లా పెదపాడు మండలం వసంతవాడ గ్రామంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ చెందిన సిద్ధార్థ విద్యాలయ స్కూల...

Top Story – రాజ‌కీయాల్లోకి శ్యామ‌ల‌మ్మ‌!— రెబల్ స్టార్ సతీమణికి ఆహ్వానం

(ఏలూరు బ్యూరో, ప్రభన్యూస్) - పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ రాజకీయాలు సుదీర్ఘకాలంగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య కొన‌సాగుతున్నాయ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -