Homeఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గడివేముల (మం) తిరుపాడు గ్రామ సమ...
ఒక్కరు గెలిచినా.. జిల్లాలో అడుగు పెట్టను… అనిల్ కుమార్
ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సస్పెండైన ముగ్గురిలో ఒక్కరు అసెంబ్లీకి వచ్చినా..నెల్లూరు జిల్లాలో అడుగు కూడా పెట్...
Breaking: కోనేరులో ఈతకెళ్లి ముగ్గురు బాలికలు మృతి..
కోనేరులో ఈతకెళ్లి ముగ్గురు బాలికలు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బైరెడ్డ...
Breaking: జగన్ కు అమరావతి షాక్.. హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నో
పరిపాలనా రాజధానిగా విశాఖకు మార్చాలని తొందరపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రస్తుత ఏపీ రాజధాని అమరావతినే కొనసాగ...
AP: ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీ...
మోపెడ్ ను ఢీ కొట్టిన టిప్పర్.. దంపతులకు గాయాలు..
దర్శి, మార్చి 28 (ప్రభ న్యూస్) మోపెడ్ ను టిప్పల్ ఢీకొని దంపతులకు గాయాలైన ఘటన దర్శిలోని తానచింతల గ్రామంలో చోటుచేసుకుంది. కురిచేడు గ్రా...
Breaking: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దిలీప్, మస్తాన్ అనే ఇద్దరు వ్యక్తులపై భరత్ యాదవ్ కాల్...
టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి పోటీ : సీపీఐ నేత నారాయణ
ఏపీ రాజకీయాలకు సంబంధించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో దిగుతుందని స్పష్టం చేశారు. ట...
నాటుసారా, గంజాయి నిర్మూలనే లక్ష్యం : ఎస్పీ వకుల్ జిందాల్
చీరాల, మార్చి 28(ప్రభ న్యూస్) : జిల్లాలో గంజాయి, నాటు సారాయి నియంత్రించాలని లక్ష్యంతోనే విడతల వారిగా పలు ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహి...
ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్న బీజేపీ సర్కార్ : కాంగ్రెస్ నేత కొండారెడ్డి
దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పుట్లూరి కొండారెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడిగా తొలి...
రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన...
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 31 నుండి ఏప్రిల్ 8...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -