Saturday, April 27, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్

AP : వైసీపీ న‌వ‌ర‌త్నాలు ప్ల‌స్‌… విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్

వైసీపీ త‌న మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. న‌వ‌ర‌త్నాలు ప్ల‌స్ పేరుతో సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో మేనిఫెస్టోను ఆవిష్క‌రించార...

AP: మార్చి 30న ఇచ్చిన ఆదేశాలు పాటించాల‌న్న ఎన్నిక‌ల సంఘం

గ‌త నెల పంపిణీపై ఫిర్యాదులందాయి..మ‌రోసారి పున‌రావృతం కానివ్వ‌వ‌ద్దున‌గ‌దు బ‌దిలీ లేదా ఇంటింటికి పంపిణికి ప్రాధాన్యం ఇవ్వండిఏపీ ప్రభుత్వ ప్ర...

AP: టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు…

తెలుగుదేశం పార్టీ ప్ర‌చార వాహ‌నానికి దుండగులు నిప్పుపెట్టిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వ...

AP : రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి… ష‌ర్మిల

రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆమె ఎన్నిక‌ల ప్ర...

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఏప్రిల్ 27 (ప్రభ న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లోక్ స‌భ‌ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి.కె.పార్థసారథికి శనివ...

AP: టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చ...

AP : ఎన్నిక‌ల విధుల్లోకి అంగ‌న్‌వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు

ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నిక‌ల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాల‌ని నిర్ణయించింది. ఈ మేర‌క...

AP : ఓటు వేయడం దేశ పౌరుడి బాధ్య‌త‌… సీఈవో ముఖేష్‌

ఓటు వేయడం, మన హక్కు మాత్రమే కాదు, భారత దేశ పౌరుడిగా మన భాధ్యత అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ...

AP: గుంటూరులో ఓటర్ అవగాహన ర్యాలీ.. పాల్గొననున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

ఇవాళ గుంటూరులో ఓటర్ అవగాహన ర్యాలీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి త్రీ కే వాక్...

AP : నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం

ఇవాళ ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో టిడిపి ఛీఫ్‌ చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు నిర్వ‌హించ‌నున్నారు. ఆత్మకూరు పరిధిలోని నెల్లూరు పాలెం సెంటర...

AP : ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడ‌ద‌ల

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై పూర్తి కసరత్తులు చేసింది. ఇవాళ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 2019 ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో...

Pawan Kalyan | విజయానికి 18 రోజుల దూరంలో ఉన్నాం… ఇక అవినీతిపరుల పని పట్టడం ఖాయం

కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. జనసేన పార్టీలో తాను మొదటి...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -