Wednesday, May 8, 2024

AP: గుంటూరులో ఓటర్ అవగాహన ర్యాలీ.. పాల్గొననున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

ఇవాళ గుంటూరులో ఓటర్ అవగాహన ర్యాలీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి త్రీ కే వాక్ ను ప్రారంభించనున్నారు. అనంతరం మొదటిసారి ఓటు వేస్తున్న యువతకు ఓటు హక్కు పై అవగాహన కల్పించ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement