Tuesday, March 19, 2024

కర్నూలు

AP: షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే..

నందికొట్కూర్ : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నంద్యాల జిల్లాలో అధికార పా...

AP : క‌ర్నూల్ జిల్లాలో అగ్నిప్ర‌మాదం..

క‌ర్నూల్ జిల్లాలో తెల్ల‌వారు జామున అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఎమ్మిగనూరు పట్టణంలో కమిటీ సర్కిల్ నందు వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న బంకు...

KNL: మార్కెట్ వేలంపాట వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌… యువ‌కుడు మృతి

మార్కెట్ వేలంపాట వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో యువ‌కుడు మృతిచెందిన ఘ‌ట‌న‌ నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటుచేసుకుంది. చాగలమర్రి గ్రామపంచాయతీ కార్య...

AP : క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

మంత్రాలయంరూరల్, మార్చి,16,( ప్రభ న్యూస్ ): క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మంత్రాలయం లో , మహారాష్ట్ర కు చెందిన లారీ ఐ చర్ ...

Crime: డ‌బ్బు కోసం.. నాన్నమ్మను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన మనవడు..

డ‌బ్బుల కోసం ఓ మ‌న‌వ‌డు త‌న నాన‌మ్మ‌ను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో జరిగింది.. ఈ ఘటనకు సంబం...

AP: టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్

కర్నూల్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనకు టీడీపీ కండువా కప్పి పా...

AP : అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ లక్ష్యం… సీఎం జగన్​

శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా రాజధాని కోల్పోయిన కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమ...

AP : కన్నతండ్రే కాలయముడు….

అభం శుభం తెలియ‌ని పసిబిడ్డను క‌ర్కశ తండ్రి పొట్ట‌న‌పెట్టుకున్నాడు. అల‌న పాల‌న చూడాల్సిన వాడే కాల‌య‌ముడ‌య్యాడు. బుడిబుడి అడుగులు వెసి అల‌రిం...

AP – వాహనం ఢీకొని చిరుత పులి మృతి

ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా) - ఎమ్మిగనూరు సమీపంలో వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. రహదారిపై రోడ్ మీద వెళ్తున్న...

AP: ‘కలలకు రెక్కలు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి

కర్నూలు - నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులక...

AP : శ్రీశైలంలో మిన్నంటుతున్న శివనామ స్మరణం…

శ్రీశైలంలో మల్లన్న భక్తులతో కిక్కిరిసింది. శివనామ స్మరణతో మారుమోగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుంచి భక్తులు బారు...

AP: వైసీపీకి షాక్.. మంత్రి గుమ్మనూరు పదవికి, పార్టీకి రాజీనామా..

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఇవాళ తన మంత్రి పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడి...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -