కర్నూలు
Andhra Pradesh- ఆలూరులో భారీగా మద్యం పట్టివేత
ఆలూరు సబ్ స్టేషన్ పరిధిలోని వాహనంలో మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్పరి మండలం, యాటకల్ నుండి తోగరగల్లు వెళ్ళు ...
Dhone – బుగ్గన నామినేషన్ పై అభ్యంతరం – ఆస్తుల వివరాలు పూర్తిగా సమర్పించలేదని టీడీపీ
డోన్ - ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సోమవారం నాడు నామినేషన్...
AP | అట్టహాసంగా టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు..
కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో : కర్నూలు ప్రజల స్పందన తన విజయానికి సంకేతమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ...
AP | బీజేపీలోనే కొనసాగుతాను: నగరూరు రాఘవేంద్ర
కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో : కర్నూలు జిల్లాలో భారతీయ జనతాపార్టీలో మనస్తాపంతో తాను బీజేపీకి రాజీనామా చేశానని, అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్...
AP: రోడ్డు ప్రమాదంలో… డ్రైవర్ సజీవ దహనం
కర్నూలు (ఆస్పరి), ఏప్రిల్ 22 (ప్రభ న్యూస్) : హర్యాణ రాష్ట్రంలోని బివాన్ మేవాత్ గ్రామానికి చెందిన నజీర్ (33) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో సజ...
Srisailam – మల్లన్న సన్నిధిలో చంద్రబాబు దంపతులు
ఆంధ్రప్రభ, శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి దంపతులను సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, భు...
Kurnul – ఏపీని దోచుకుంటున్న మట్టి, మద్యం, ఇసుక మాఫియా – జగన్ సర్కార్ పై షర్మిల ఫైర్
టమోటా రైతులను నిలువునా ముంచారు.ఐదేళ్ల గడువు ముగిసిన వేదవతి ప్రాజెక్టు కు దిక్కులేదు.ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఏమైంది.రాష్ట్రంకు ప్రత్యేక హోదా కా...
AP : నంద్యాల జిల్లాలో అగ్నిప్రమాదం
ఆత్మకూరు, ప్రభన్యూస్ః ఆత్మకూరు ప్రధాన కూడలి లోని రఘునాథ్ సెంటర్ సమీపంలో ఓ పాత ప్లాస్టిక్ సామాన్ నిల్వచేసే గోడౌన్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమ...
AP : కల్వర్టును ఢీకొన్న బస్సు… ఇద్దరు మృతి..
ఓర్వకల్, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్) : కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్టులను ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టింది....
AP : విద్యార్థి అభినందించిన కలెక్టర్ సృజన
కర్నూల్, ప్రభన్యూస్ః పేదరికంలో పుట్టి, బాల్య వివాహంను ఎదిరించి అధికారుల సహకారంతో ఇంటర్లో టాపర్ గా నిలిచిన నిర్మలను ఆదివారం కర్నూలు జిల్...
AP: బ్రెయిన్ డెడ్.. అవయవదానంతో నలుగురికి ప్రాణదానం..
కర్నూల్ ప్రతినిధి : కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కృష్ణవేణి (38) తాను మరణించినా.. నలుగురికీ ప్రాణదానం చేసింది. శనివారం కర్నూలు నగరంలోని కి...
AP: మాది స్నేహపూర్వక కలయికే… కేఈ కృష్ణమూర్తి, చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు టౌన్, ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : తమది స్నేహపూర్వక కలయిక మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఎంత మాత్రం లేదని మాజీ డిప్యూ...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -