Saturday, April 27, 2024
Homeతెలంగాణ‌నల్గొండ

నల్గొండ

TS | బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే.. వాటిని ఓడించాల్సిందే : కేసీఆర్

సూర్యాపేట/ భువనగిరి : పదేండ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగ...

Miriyalaguda -! బలం ఇవ్వండి – కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తా… కెసిఆర్

మిర్యాలగూడ - లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బ...

KCR | అదిగో తెలంగాణ ప్ర‌గ‌తి ర‌థం.. మిర్యాలగూడకు చేరుకోనున్న కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ నుంచి భారీ కాన్వాయ్‌, ర్యాలీ నడ...

KCR Yatra | మా బతుకులు ఆగమైనయ్‌.. కేసీఆర్‌తో గోడు వెల్లబోసుకున్న రైతులు

కరెంటు లేదు.. ప్రభుత్వం వ‌డ్లు కొంట‌లేదు.. మా బతుకులు ఆగమైనయ్‌ అంటూ రైతులు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. బస్‌యాత్రలో భ...

NLG : విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి

మోత్కూర్, ఏప్రిల్ 23(ప్రభ న్యూస్) విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘ‌ట‌న యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో మ...

NLG: లింగయ్య గౌడ్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

పెన్ పహాడ్, ఏప్రిల్ 22 (ప్ర‌భ న్యూస్): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, సూర్యాపేట టీవీ రిపోర్టర్ ఐతబోయిన రాంబాబు తండ...

TS | ఎన్నికల తర్వాత యాదగిరిగుట్టగా మార్చుకుందాం : సీఎం రేవంత్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అ...

TS | నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు..

బీఆర్‌ఎస్‌ నేత సంధినేని జనార్ధన్‌రావు యాక్సిడెంట్‌ కేసులో సినీ నటుడు రఘుబాబుకు కోర్టులో ఊరట లభించింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ నల్గొండ ...

TS: నోరు అదుపులో ఉంచుకో… బ‌ట్ట‌లూడ‌దీసి కొడ్తా…జ‌గ‌దీష్ రెడ్డి

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు జ‌గ‌దీష్ రెడ్డి తీవ్ర హెచ్చ‌రిక‌వైఎస్ బిక్ష‌తో బ‌తికినోళ్లు కేసీఆర్ ను విమ‌ర్శిస్తారాన‌ల్గొండ జిల్లాకు ప‌ట్టిన శ...

Bhuvanagiri గురుకుల పాఠ‌శాల‌లో క‌లుషిత ఆహారం.. విద్యార్థి మృతి

భువనగిరి ప్రభుత్వ గురుకుల హాస్టల్ లో బ్రేక్‌ ఫాస్ట్‌లో భాగంగా పులిహోర తిన్న 24మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగ...

TS : రాష్ట్రంలో అగమ్యగోచరంగా పాలన… జ‌గ‌దీష్ రెడ్డి

న‌ల్గొండ : రాష్ట్రంలో పాల‌న అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ‌లో నియోజ...

TS: గడీలను బద్దలుకొట్టి.. ప్రజాపాలన తెచ్చుకున్నాం.. రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్‌ను బొందపెడతాంకేసీఆర్, జగదీష్ రెడ్డిని జైలుకు పంపుతాంపార్లమెంట్ సన్నాహక సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆంధ్ర్ర‌భ ప్రతిని...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -