టెక్సాస్ కాల్పుల్లో నేరేడుచర్ల యువతి మృతి..
నేరేడుచర్ల, మే 8 (ప్రభ న్యూస్) : అమెరికాలోని టెక్సాస్ లో శనివారం ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర...
సాయం చేసిన చేతులే దీనంగా ఆర్థిస్తున్నాయి.. భార్య పుస్తే మెట్టెలు అమ్మినా!
నలుగురికి సాయం చేసిన ఆ చేతులే ఇవ్వాల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. యువతకు విద్య కోసం సహాయ సహకారాలు అందజేసిన అతను ఇప్పుడు నిస్సహాయు...
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – మంత్రి సత్యవతి రాథోడ్
ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి = గిరిజన సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నాడని,ప్రతి గిరిజన తండా అభివృద్ధి ప్రభుత్వం కృషి...
ఆసక్తి రేపుతున్న చకిలం.. పొంగులేటి భేటీ
ప్రభన్యూస్ ప్రతినిధి, నల్లగొండ : ఖమ్మం బీఆర్ఎస్ మాజీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ మాజీ నేత చకిలం అనిల్...
ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం – భట్టి విక్రమార్క
ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రిఆత్మహత్యలు లేనటువంటి చేనేత కార్మికుల జీవితాలను చూడటమే కాంగ్రెస్ లక్ష్యంగా రానున్న ఇందిరమ్మ రాజ్యంలో చేనేత ర...
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి : భట్టి విక్రమార్క
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా పోచంపల...
భూదానోద్యమ ప్రదేశాన్ని సందర్శించడం నా అదృష్టం.. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క
ప్రభన్యూస్,ప్రతినిధి/యాదాద్రి భూదానోద్యమ ప్రదేశాన్ని సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ...
గ్రామాలు తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర
ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం కోసం సీఎల్పీ...
గొర్రెల పథకంలో దళారులకే లబ్ధి : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ప్రభ న్యూస్ ప్రతినిధి/యాదాద్రి : గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు కాకుండా దళారులకే లబ్ధి చేకూరుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నార...
50వ రోజుకు పీపుల్స్ మార్చ్.. భట్టి విక్రమార్క పాదయాత్రకు జననీరాజనం..
ప్రభ న్యూస్, యాదాద్రి ప్రతినిధి : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు 50వ రోజుకు చేరుకుంది. శుక్రవారం యాదాద...
రాహుల్ గాంధీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం – ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి - రాహుల్ గాంధీ నాయకత్వంలో 2024 లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని నల్గ...
భట్టికి భువనగిరి నేతల ఘన స్వాగతం
భువనగిరి - సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 49వ రోజు భువనగిరి పట్టణానికి చేరుకోవడంతో 600 కిలోమీటర్లు పూర్తి...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -