Sunday, October 1, 2023
Homeముఖ్యాంశాలు

Asian Games – షూటింగ్ లో భార‌త్ మ‌రో ప‌సిడి ప‌త‌కం… గోల్ఫ్ తో తొలి మెడ‌ల్ ..

ఆసియా గేమ్స్ 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్‌లో మరో స్వర్ణ పతకం వచ్చింది. ఎనిమిదో రోజైన ఆదివారం జరిగిన పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవ...

Heavy Rush – తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న ర‌ద్దీ.. 6కిలోమీట‌ర్ల మేర క్యూ లైన్ లు…

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. పవిత్రమైన పురటాసి మాసంలో రెండో శనివారంతో పాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా వస్తున్నారు. తిరుప...

BJP Praja Garjana – నేడు ప్ర‌ధాని మోడీ రాక – పాల‌మూరులో బ‌హిరంగ స‌భ …

హైద‌రాబాద్ - ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలోని పాలమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతార...

నేటి రాశిఫలాలు(1-10-23 )

మేషం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ...

నేటి కాలచక్రం

ఆదివారం (01-10-2023)సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంమాసం : బాద్రపద మాసం, కృష్ణపక్షంవర్ష ఋతువు, దక్షిణాయనంతిధి : విదియ ఉదయం 11.43నక్షత్...

అక్టోబర్‌ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమల , ప్రభన్యూస్‌ : నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో అక్టోబర్‌ నలలో జరుగు విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. అక్...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు వర్ష సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాగల మూడురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన ...

Delhi | లవ్ లెటర్ అందుకున్నా.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఐడీ నోటీసులు అందుకున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నా...

Delhi | అక్టోబర్ 4న విచారణకు రండి.. నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఏ-14గా ఉన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను విచారణకు హాజరుకావాల...

పీజీ కోర్సుల్లో అమ్మాయిలే టాప్‌.. తొలివిడత సీట్ల కేటాయింపులో 73 శాతం వారికే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉన్నత విద్యలో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. ఒకప్పుడు టెన్త్‌, ఇంటర్‌ వరకే పరిమితమైన వారి చదువు…ఇప్పుడు పోస్ట్‌ గ్రాడ్య...

Breaking | తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, 8మంది మృతి

తమిళనాడులో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఊటీ నుంచి మెట్టుపాళ్యం వెళ్తున్న టూరిస్టు బ‌స్సు ప్ర‌మాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డింది. 55 మంది పర్యాటకులతో వె...

సోషల్‌ మీడియా విధ్వంసక అస్త్రం..

సామాజిక మాధ్యమాలు సమాజ విధ్వంసానికి తోడ్పడుతున్నాయని బొంబాయి హైకోర్టుగోవా బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మహేష్‌ సొనాక్‌ వ్యాఖ్యానించారు.తెల్లవ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -