Wednesday, May 8, 2024

Qualified – పారిస్ ఒలింపిక్ బెర్త్ ఖరారు చేసుకున్న సెయిలర్ నేత్ర ..


భారత మహిళా నావికురాలు నేత్ర కుమ్మనన్‌ పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ దక్కింది. పిక్ క్వాలిఫికేషన్ పోటీల్లో తన సత్తా చాటుకుంది. శుక్రవారం జరిగిన ఎమర్జింగ్‌ నేషనల్స్‌ ప్రోగ్రామ్‌ పోటీల్లో 67 నెట్‌ పాయింట్లతో నేత్ర ఐదో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత కోటాలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ నేత్ర మహిళల డింగీలో ప్రాతినిధ్యం వహించింది. దీంతో భారత్‌ నుంచి సెయిలింగ్‌కు అర్హత సాధించిన రెండో అథ్లెట్‌గా ఈమె నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement