Friday, May 3, 2024

DC vs MI – దంచి కొట్టిన ఢిల్లీ – ముంబై టార్గెట్ 258

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు జ‌రుగుతున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ , ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 257 ప‌రుగులు చేసింది. ముంబై ఇండియ‌న్స్ గెలుపు సాధించాలంటే 258 ప‌రుగులు చేయాల్సి ఉంది..
ఢిల్లీ ఓపెన‌ర్ జాక్ ఫ్రెజ‌ర్ మెక్ గుర్క్ 27 బంతుల్లో 11 ఫోర్లు ఆరు సిక్స‌ర్ల‌తో 84 ప‌రుగులు చేసి ఔట్ కాగా, అభిషేక్ పోరెల్ 37, హోప్ 41 , రిష‌బ్ పంత్ 29 పరుగులు చేసి వెనుతిరిగారు.. , స్టబ్స్ 48 . అక్ష‌ర్ ప‌టేల్ 11 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలారు.

ముంబై బౌల‌ర్ల‌లో లూక్, బుమ్రా, న‌బీ, పియూష్ చావ్లాలు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement