Tuesday, April 30, 2024

Stock Market | నేడు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు (శుక్రవారం) భారీ నష్టాల్లో ముగిశాయి. గత ఆరు సెషన్లుగా లాభాల్లో కొనసాగిన మార్కెట్ లాభాలకు బ్రేక్ పడినట్లయ్యింది. గత సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 74,509.31 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు పతనమయ్యాయి. అత్యల్పంగా 73,616.65 పాయింట్లకు చేరింది. చివరకు ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 609.28 పాయింట్లు నష్టపోయి 773,730.16కి పడిపోయింది. నిఫ్టీ సైతం 150.30 పాయింట్లు కోల్పోయి 22,419కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

టెక్ మహీంద్రా (7.34%), విప్రో (0.79%), ఐటీసీ (0.56%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.53%), టైటాన్ (0.33%).

టాప్ లూజర్స్:

బజాజ్ ఫైనాన్స్ (-7.73%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.36%), నెస్లే ఇండియా (-3.08%), కోటక్ బ్యాంక్ (-2.11%).

Advertisement

తాజా వార్తలు

Advertisement