Sunday, April 28, 2024

AP: నామినేష‌న్ వేసిన వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి పేడాడ తిల‌క్

శ్రీకాకుళం : శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి పేడాడ తిల‌క్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. సార్వత్రిక ఎన్నికలు 2024కి సంబంధించి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ వారికి వైసీపీ ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్ నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు అప్పలరాజు, ధర్మాన, వైసీపీ జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ లు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement