Saturday, April 27, 2024

చీపురుపల్లిలో రెవెన్యూ డివిజన్ ను ప్రారంభించిన మంత్రి బొత్స

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం శాసన సభ్యుడు కంబాల జోగులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ ఏ.శ్రీమతి సూర్యకుమారి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement