Tuesday, April 30, 2024

జిల్లా ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ విస్మరణ : అలిగిన ఎమ్మెల్యేలు

నంద్యాల జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ప్రారంభోత్సవ శిలాఫలకంలో శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేల పేర్లు లేకపోవడంపై కార్యక్రమం నుండి ఎమ్మెల్యేలు అలిగి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంటని కలెక్టర్ మనజిర్ జిలాని సామున్ పై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. నిబంధన ఎలా ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement