Monday, April 29, 2024

రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు ఆయిల్ ఫ్రీ

కరోనా మహమ్మారి నుండి రక్షణ పొందేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న బైక్ మెకానిక్ లకు క్యాస్ట్రాల్ కంపెనీ రెండు లీటర్ల ఆయిల్ ను ఉచితంగా అందజేసింది. సోమవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోనీ శ్రీరామ ఆటో పార్ట్స్ దుకాణం వద్ద క్యాస్ట్రాల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు చరణ్ రాజ్, సుదర్శన్ లు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న బైక్ మెకానిక్ లకు రెండు లీటర్ల ఆయిల్ డబ్బాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టోర్ యజమాని పంకజ్ తో పాటు మెకానిక్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement