Homeఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Breaking : ఏనుగుల దాడిలో – రైతు మృతి
చిత్తూరు జిల్లాలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో రైతు మృతి చెందాడు. జోగివారిపల్లె పంటపొలాల్లో నిద్రిస్తున్న రైతును ఏనుగు తొక్కడంతో రైతు...
శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. దుకాణాలకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు..
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైల పురవీధుల్లో కన్నడ యువకులు ...
తిరుమలలో ఏనుగుల గుంపు సంచారం
తిరుమలలో ఏనుగుల గుంపు సంచారంతో భక్తులు భయపడుతున్నారు. ఏనుగుల మంద గత నాలుగురోజులుగా పాపవినాశనం రహదారి వెంట సంచరిస్తున్నాయి. పాపవినాశనంలోని ప...
సంగమేశ్వరాలయం వద్ద పెరిగిన కృష్ణా జలాలు
సప్తనదుల సంగమేశ్వరం వద్ద గత మూడు రోజులుగా కృష్ణా జలాలు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో నీ...
శ్రీశైలంలో మహా ఉగాది వేడుకలు.. అమ్మవారికి మహాదుర్గ అలంకారం
భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల కొలువై ఉన్న శ్రీశైలంలో గురువారం మహా ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించ...
రెండేళ్ల విరామం తర్వాత.. ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ ప్రారంభం..
తిరుమల, ప్రభన్యూస్: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్లైన్లో లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించే విధానం రెండేళ్ల విరామం తర్వాత మ...
ముహూర్తం మారింది, ఏప్రియల్ 4న కొత్త జిల్లాలు.. 100 మార్పులతో సిద్ధమైన గెజిట్
అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: కొత్త జిల్లాల ఏర్పాటు ముహూర్తం మారింది. మొదట ఉగాది రోజు కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస...
ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
అమరావతి, ఆంధ్రప్రభ: ఉగాది పండుగ సెలవుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07593, 94...
ప్రతిభామూర్తులకు ఉగాది పురస్కారాలు.. గ్రహీతలు ఎవరంటే..
అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగు సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో శుభకృత్ నామ ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు- అకాడమి ఛైర్పర్సన్ డా. నందమూరి లక్ష్మీ...
వైద్యశాఖలో ‘బయో’ మెట్రిక్ చిచ్చు.. ఏప్రిల్ ఒకటి నుంచి అమలు
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానా...
సివిల్ సర్వసెస్ చదరంగ పోటీల విజేతలకు సత్కారం
అమరావతి, ఆంధ్రప్రభ : ఢిల్లీల్లో ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకూ జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ చదరంగం పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుండి ప...
ఓపెన్ పరీక్షలకు కొత్త షెడ్యూల్.. ఏప్రిల్ 27 నుంచి పది, మే 7 నుంచి ఇంటర్
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఓపెన్ విధానంలో(ప్రైవేట్ లేదా డిస్టెన్స్) పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల పరీక్షలను రీషెడ్...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -