Homeఆంధ్రప్రదేశ్
విజయనగరంలో బొత్స ఓటింగ్…. జిల్లాలో 1 గంట వరకు 46.46 శాతం పోలింగ్..
విజయనగరం - జిల్లాలో మునిసిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది… మధ్యాహ్నం 1 గంట సమయానికి జిల్లాలో 46.46 శాతం పోలింగ్ నమోదైంది....
కర్నూలులో మధ్యాహ్నం 1 గంట సమయానికి 49.99 శాతం పోలింగ్…
కర్నూలు - జిల్లాలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది… జిల్లా మొత్తంలో నేటి మధ్యాహ్నం సమయానికి 49.99 శాతం నమోదైంది....
ఓటు వేసిన అనంతరం గుండెపోటుతో మృతి..
తుని: తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపాలిటీలో 24 వ వార్డు లో గల పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న వీరవరపు పేటకు చెందిన నూకరాజు గు...
ఓటు హక్కు వినియోగించుకున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
కడప - నగరపాలక సంస్థ ఎన్నికలలో ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు…మున్సిపల్ బాలికల ఉ...
తూ.గో.లో అత్యధికం.. విశాఖలో అత్యల్పం
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం ప...
సమాజంలో మార్పు కోసం ఓటు వేయాలని గవర్నర్ పిలుపు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలో గవర్నర్ దంపత...
మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతు..
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో మంత్రి ఆళ్ళనాని కి చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేసేందుకు శనివారపు పేట పోలింగ్ బూత్ కి వెళ్లిన మంత్రి నాని కి ఓటు...
ఉక్కు వదలొద్దు – చేజారనివ్వొద్దు…
ఆంధ్రప్రభ దినపత్రిక ప్రత్యేక కథనం…కుబేరులు దిగుతారు… కొల్లగొట్టేస్తారురియల్ ఎస్టేట్ చేసుకుంటారుమరింత సంపన్నులవుతారుఅలసత్వం వద్దు…...
ఎపిలో తొలి రెండు గంటలలో 13.23 శాతం పోలింగ్…
అమరావతి - ఎపిలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నది... మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్ర...
బిర్యానీ పొట్లంలో ముక్కుపుడకలు పంచుతూ ఓటర్లకు గాలం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పలువురు అభ్యర్థులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. నంద్యాలలో 12వ వార్డు నుంచి బర...
ఓటు వేసిన పవన్ కళ్యాణ్
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. జనసేనాన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ పటమటల...
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: నిమ్మగడ్డ
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ఓటింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తో...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -