Thursday, May 2, 2024

26 జిల్లాల పాలన చరిత్రలో నవశకానికి నాంది : గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన విషయం విదితమే. అయితే జిల్లాల విభజనపై పలువురు స్పందిస్తున్నారు. కొత్త జిల్లాలపై గవర్నర్ స్పందించారు. 26 జిల్లాల పాలన చరిత్రలో నవశకానికి నాంది అని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో విభజనతో ఏకీకృత అభివృద్ధికి బాట‌లు వేసుకోవచ్చని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement