కృష్ణా
జగన్ మేనిఫెస్టోలో మూడు రాజధానులు ఎక్కడా లేదు : సీపీఐ నేత నారాయణ
ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో మూడు రాజదాలు అని ఎక్కడా లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. అమరావతి రైతు...
కనకదర్గమ్మను దర్శించుకున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ విజయవాడలో పర్యటించారు. కుటుంబ సమేతంగా విజయవాడ కనకదర్గమ్మ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ...
Breaking: విజయవాడ మాచవరంలో వ్యక్తి దారుణహత్య
విజయవాడ మాచవరంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సురేష్ అనే వ్యక్తిని చౌడేష్ కారుతో ఢీకొట్టి చంపేశాడు. అయితే ఈ హత్యకు పాతకక్ష్యలే కారణమని ...
బీఆర్ఎస్ పార్టీపై స్పందించిన మంత్రి బొత్స..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది జనవరిలో విజయవాడలో కేసీఆర్ భారీ బహ...
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్
తిరుమల : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి టీటీడీ తరపున చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం పట్టువస్త్రాల...
Vijayawada : మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ...
దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం.. అమ్మవారు శ్రీ దుర్గాదేవ...
రేపు విజయవాడకు సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల...
ఇంద్రకీలాద్రిలో ఫిట్స్ వచ్చి కుప్పకూలిన భక్తుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా..!
ఇంద్రకీలాద్రిపై ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు...
Vijayawada : టవర్ పై నుండి దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
టవర్ పై నుండి దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విజయవాడ గొల్లపూడి వన్ ...
Breaking: బైక్ ను లారీ ఢీకొని… ముగ్గురు మృతి
బైక్ ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రామ...
భారత్ జోడో యాత్ర బాధ్యత నాకు అప్పగించారు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం విధితమే. అయితే భారత్ జోడో యాత్రను సమన్వయం చేసే బాధ్యత తనకు అప్పగిం...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -