Friday, May 3, 2024

Breaking: బైక్ ను లారీ ఢీకొని… ముగ్గురు మృతి

బైక్ ను లారీ ఢీకొన్న ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రామ‌వ‌ర‌ప్పాడులో లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు చ‌నిపోయారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement