Friday, May 17, 2024

MDK : మాళవిక్కరాను క‌లిసిన నీలం మ‌ధు

ఉమ్మడి మెదక్ బ్యూరో, ప్ర‌భ‌న్యూస్ః ఏఐసీసీ మెదక్ పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్ మాలవిక్కరా సురేష్‌ని నీలం మధు ముదిరాజ్ హైదరాబాద్‌లో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను నీలం మధు సత్కరించారు.

- Advertisement -

ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఏఐసీసీ మెదక్ పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్ కొనసాగుతున్న మాళవిక్కరా సురేష్ ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement