కృష్ణా
68 ఏళ్ల వృద్ధురాలికి విజయవంతంగా బేరియాట్రిక్ సర్జరీ
విజయవాడ: అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో పేరు గాంచిన నగరంలోని మణిపాల్ ఆసుపత్రి (Manipal Hospital) మరోమారు వార్తల్లోకి ఎక్కింది. పలు అనారోగ...
ఆరోరోజుకు అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఆరో రోజు ప్రారంభమైంది. శనివారం ఉదయం ఐలవరం నుంచి మహాపాదయాత్ర మొదలైంది. రేపల్లె నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్...
అయ్యో అయ్యయ్యో.. లక్షలాది మద్యం బాటిళ్లు ఓ వైపు.. రోడ్ రోలర్ మరో వైపు.. కట్ చేస్తే…!
మందు తాగేటప్పుడు ఒక్క చుక్క కింద పడినా గుండె ఆగినంతపని అవుతుంది. ఇక గ్లాసుల్లో మందు పోసేటప్పుడు ప్రతి ఒక్కరూ సైంటిస్టే. జాగ్రత్తగా కొలిచి, ...
2024 ఎన్నికల్లో రాష్ట్రానికి జనసేన ప్రత్యామ్నాయం : నాదెండ్ల మనోహర్
ఇబ్రహీంపట్నం : 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ నుంచి విముక్తి కోసం జనసేన పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ న...
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
ఏలూరు జిల్లాలోని కైకలూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఏడిద సత్యనారాయణ, కొందాడ ప్రసాద్ ...
Breaking: కృష్ణానదికి భారీగా వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
మచిలీపట్నం (ప్రభ న్యూస్) : ఎగువ ప్రాంతం నుంచి కృష్ణా నదికి భారీ వరద వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.97 లక్షల క్యూసెక్కుల నీరు ది...
విద్యార్థులకు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని నేర్పేది గురువులే.. జగన్
విద్యార్థులకు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని నేర్పేది గురువులేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో ...
ఏపీకి వర్ష సూచన… రానున్న మూడు రోజుల్లో వానలే వానలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమరావతిలో ఉన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చర...
పిడుగుపాటుకు మహిళ మృతి
మచిలీపట్నం : పొలం పనులు చేసుకుంటున్న క్రమంలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందిన సంఘటన మచిలీపట్నం, కాలే ఖాన్ పేటలో చోటు చేసుకుంది. పొలంలో మహి...
విజయవాడలో మొదటి డీలర్షిప్ ప్రారంభించిన బీవైడీ ఇండియా
వారెన్ బఫెట్ వెన్నంటి ఉన్న బీవైడీకి అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ మొట్టమొదటి డీలర్షిప్ షోరూమ్ను ప్యాసెంజర్ వాహనాల...
నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఈ ఉదయం పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న కృష్ణ జిల్లా కోడూరు మండలం ఇరాలి గ్రామంనకు చెందిన గంజల మణిఖంట నూజ...
రేపు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమంల...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -