Sunday, April 28, 2024

కనకదర్గమ్మను దర్శించుకున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మీ విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించారు. కుటుంబ సమేతంగా విజయవాడ కనకదర్గమ్మ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ కు విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement