Saturday, April 27, 2024

Vijayawada : మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జ‌రుగుతున్నాయి. ఎనిమిదో రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన టీటీడీ అధికారులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. రేపు దసరా పండుగ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement