Saturday, April 27, 2024

Breaking: విజయవాడ మాచవరంలో వ్యక్తి దారుణహత్య

విజయవాడ మాచవరంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సురేష్ అనే వ్యక్తిని చౌడేష్ కారుతో ఢీకొట్టి చంపేశాడు. అయితే ఈ హత్యకు పాతకక్ష్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సురేష్, చౌడేష్ ఇద్దరూ వైసీపీ కార్యకర్తలు. బ్యానర్ల విషయంలో ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ ఘటన జరిగిన అనంతరం చౌడేష్ పీఎస్ లో లొంగిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement