చెన్నూరులో కృతజ్ఞత సభ, రైతులంతా తరలిరావాలే: ప్రభుత్వ విప్ సుమన్
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1658 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున...
Breaking: లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు, మరొకరి పరిస్థితి విషమం
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తూ ఓ కారు లారీని ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి మ...
10 లక్షల విలువైన నిత్యావసర సరుకులు.. నిరుపేద ముస్లింలకు పంపిణీ
రంజాన్ పవిత్ర మాసంలో నిరుపేదలకు 10 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను సురభి మెడికల్ కాలేజ్ యాజమాన్యం అందజేసింది. గురువారం రాత్రి పెద్...
దళితబంధు చారిత్రాత్మకం.. 78 మందికి యూనిట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
చెన్నూరు, ప్రభన్యూస్: దళిత బంధు చారిత్రాత్మకమైన పథకమని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. గురువారం మం...
జై హనుమాన్.. దారులన్నీ కొండగట్టు వైపే, 16న చిన్న హనుమాన్ జయంతి
ఉమ్మడి కరీంనగర్, (ప్రభన్యూస్ బ్యూరో : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు- అంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమైనా...
పేదలకు ఆపద్భంధులా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే మనోహర్రెడ్డి
పెద్దపల్లి : ఆపత్కాలంలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎం సహాయనిధి ఆపద్భంధులా మారుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ...
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నదేవరు? కేంద్రంపై కేటీఆర్ ఫైర్
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉం...
మొదటి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరరీ సిద్దిపేటలోనే : హరీష్రావు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీని సిద్ధిపేటలోనే స్థాపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్...
అదృశ్యమైన మహిళా ఉరి వేసుకుని మృతి..
మల్హర్, ప్రభ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలంలోని రుద్రారంలో ఆదివారం ఉదయం మలవిసర్జనకు బయటకు వెళ్లిన సానుగు రమ (46) శవమై కనిపించింద...
ఇటుక బట్టీ వలస కార్మికుల నిరసన : సమస్యను పరిష్కరించిన ఏసీపీ
ప్రతినిత్యం రక్తం పిండేలా చాకిరి చేయించుకుంటూ జీతం ఇవ్వకపోవడం వల్ల పస్తులుంటున్నామని ఇటుక బట్టీ కార్మికులు నిరసనకు దిగారు. బుధవారం పెద్దపెల...
కేసీఆర్ కు బుడ్డోడి పాలాభిషేకం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తూ… రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పాలాభ...
Sircilla: అంబేద్కర్ కమ్యూనిటీ భవనం సిద్ధం.. ప్రారంభించనున్న కేటీఆర్
జిల్లా కేంద్రం సిరిసిల్లలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అధునాతన వసతులతో కూడిన నూతన అంబేద్కర్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సిరి...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -