Sunday, April 28, 2024

కేసీఆర్ కు బుడ్డోడి పాలాభిషేకం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తూ… రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పాలాభిషేకం చేస్తుంటే పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం హరిపురంలో ఓ చిన్నారి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తుండడం అందరినీ ఆకర్షించింది. బుధవారం గ్రామంలో సీఎం కేసీఆర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చిత్రపటాలకు చిన్నారి పాలాభిషేకం చేస్తూ జై కేసీఆర్ అని నినాదాలు చేయడంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement