Saturday, April 27, 2024

కృష్ణా

కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు

కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు పడింది. రెండు రోజుల క్రితం కమిషనర్‌ తీరుపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట...

AP: మహిళను ఇంట్లో బంధించి.. గ్యాంగ్ రేప్

విజయవాడ పరిధిలోని పెనమలూరులో దారుణం జరిగింది. మూడ్రోజులుగా మహిళను ఓ ఇంట్లో బంధించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ చి...

కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థుల మృత‌దేహాలు ల‌భ్యం..

సరదాగా నదిలో ఈతకు ఏడుగురు విద్యార్థులు వెళ్లారు. ఇందులో ఐదుగురు కృష్ణా నదిలో దిగి గల్లంత‌య్యారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పటమటకు చెందిన ఏడుగు...

విజయవాడలో.. విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..

విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను భారీ మోసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో చోటుచేసుకుంది. డయల్ ఇన్ స్టిట్యూట్ మోసం ఘటన వ...

Breaking: విజయవాడలో బయటపడ్డ నకిలీ టెన్త్ సర్టిఫికెట్ల భాగోతం

విజయవాడలోని ఎస్ఆర్ పేటలో నకిలీ టెన్త్ సర్టిఫికెట్ల భాగోతం బయటపడింది. బ్రోకర్స్ ద్వారా అన్నామలై వర్సిటీ ప్రతినిధులు ఫేక్ సర్టిఫికెట్లు ఇప్పి...

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ఒక‌రు మృతి.. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం..

కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి… హైద...

సంకల్ప సిద్ధి స్కాంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం..

విజయవాడ సంకల్ప సిద్ధి స్కాంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కుంభకోణంలో కీలక నిందితుడుగా ఉన్న కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీ...

అనుమానాస్ప‌ద స్థితిలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌..

అనుమానాస్ప‌ద స్థితి డిగ్రీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న బందరు మండలంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బందరు ...

విద్యారంగానికి సీఎం జగన్ పెద్దపీట.. తానేటి వనిత

విద్యారంగానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ... కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ...

కృష్ణా జిల్లాలో.. సబ్ కలెక్టర్ పేరుతో ఘరానా మోసం..

ఓ కేటుగాడు కృష్ణా జిల్లాలో సబ్ కలెక్టర్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పోలీసులకు కేటుగాడు పట్టుబడ్డాడు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస...

సంక‌ల్ప సిద్ధి చైన్ లింక్ సంస్థ చీటింగ్.. రూ.1500 కోట్ల టర్నోవర్..

విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సంకల్ప సిద్ధి చైన్ లింక్ సంస్థ ఖాతాదారులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల ఆశ...

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ల‌లో ప్రత్యేక రైళ్లు!

విజయవాడ నుంచి మహబూబ్‌నగర్ మ‌ధ్య ప్ర‌త్యేక రైల్ల‌ను న‌డిపేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -