Tuesday, March 26, 2024

కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు

కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు పడింది. రెండు రోజుల క్రితం కమిషనర్‌ తీరుపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ కౌన్సిలర్‌పై కమిషనర్‌ శ్రీధర్‌ బాబు కేసు పెట్టారు. దీంతో కమిషనర్‌పై టీడీపీ మహిళా కౌన్సిలర్‌ కేసు పెట్టింది. దీంతో గుడివాడ మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావుకు అదనంగా కొండపల్లి మున్సిపల్‌ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement