Saturday, April 27, 2024
Homeముఖ్యాంశాలు

ముఖ్యాంశాలు

TS: ముగిసిన సీఎల్పీ స‌మావేశం.. ఇక నిర్ణ‌యం ఖ‌ర్గే దే

హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపికను ఏఐసీసీకి అప్పగిస్తూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం చేసింది. టీ పీసీసీ...

cyclone: అప్ర‌మ‌త్తంగా ఉండండి..ఆస‌రాగా నిల‌వండి.. నారా లోకేష్ పిలుపు

ఏపీకి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉంద‌ని విపత్తుల సంస్థ హెచ్చరించిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో టిడిపి...

Results Day – మిజోరంలో అధికార పార్టీకి షాక్ … ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా విప‌క్ష జోరం పార్టీ

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరం లో అధికార పార్టీ మిజో నేష‌న‌ల్ పార్టీ కి ఓట‌ర్లు బిగ్ షాక్ ఇచ్చారు.. విప‌క్ష పార్టీ జోరం పీపుల్స్ పార్టీకి...

Cyclone Michaung: తిరుమల, తిరుపతిని ముంచెత్తిన భారీ వ‌ర్షం..అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం

మిచాంగ్ తుఫాను కారణంగా తిరుపతి, తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కపిలతీర్థం, మాల్వానీ గుండం జలపా...

Trains: కాజీపేట- విజయవాడ పలు రైళ్లు రద్దు

కాజీపేట-వరంగల్ మధ్య రైల్వే మూడో లైన్ పనులు కొనసాగుతుండడంతో పలు రైళ్లను వారం పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించా...

Flight: తుపాను ఎఫెక్ట్‌.. విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు

విశాఖపట్నం: తుపాను ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లాల్సిన ...

RR: ప్రేమజంట ఆత్మహత్య..

బొంరాస్ పేట్, డిసెంబర్ 4 (ప్రభ న్యూస్): దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ తెల్లవారుజామున వెలుగులోకి వచ్చిం...

Anakapalle: పుణ్యస్నానాల్లో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

కార్తీకమాసం పుణ్యస్నానాల్లో ఇద్దరు మహిళలు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. అనక...

Pakistan – ఉగ్ర‌వాదులు ర‌క్త‌దాహం .. బ‌స్సుపై కాల్పులు … ప‌ది మంది మృతి..

పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పులలో 10 మంది ప్ర‌యాణీకులు మర‌ణించారు. కారకోరం హైవేపై ప్రయాణికుల బస...

Delhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. మోడీ ప్రసంగం..

పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. 19 రోజుల పాటు కొనసాగే ఈ సెషన్ లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పల...

AP: తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనండి.. కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

అమరావతి : తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన...

Cyclone – లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు బ్రేక్..

పిఠాపురం: మిగ్‌జాం తుపాను నేపథ్యంలో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి. తుపాను ప్రభావిత...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -