Monday, April 29, 2024

Results Day – మిజోరంలో అధికార పార్టీకి షాక్ … ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా విప‌క్ష జోరం పార్టీ

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరం లో అధికార పార్టీ మిజో నేష‌న‌ల్ పార్టీ కి ఓట‌ర్లు బిగ్ షాక్ ఇచ్చారు.. విప‌క్ష పార్టీ జోరం పీపుల్స్ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు.. 40 స్థానాలున్న ఈ స్టేట్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌క‌టించిన ఫ‌లితాల‌లో జోరం పార్టీ 27 స్థానాల‌లో విజ‌యం సాధించింది.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావల‌సిన 21 స్థానాల మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటేసింది.. ఇక అధికార పార్టీ మిజో కేవ‌లం 10 స్థానాల‌లో గెలిచింది.. ఆ పార్టీకి చెందిన ఉప ముఖ్య‌మంత్రి, మ‌రో మంత్రి ఓట‌మి చ‌వి చూశారు.. ఇక జాతీయ పార్టీలై న బిజెపి రెండు స్థానాల‌లో పాగా వేయ‌గా… మ‌రో స్థానం కాంగ్రెస్ ఖాతాలో చేరింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement