Wednesday, May 8, 2024

కరోనాతో మాజీ సర్పంచ్‌ మృతి..

తాండూరు : మండలం అచ్చులాపూర్‌ మాజీ సర్పంచ్‌ చౌడ్ల లక్ష్మి మృతి చెందారు. గత వారం రోజుల క్రితం కరోనా లక్షణాలతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్ష్మి చికిత్స పొందారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సింగిల్‌విండో చైర్మన్‌ చౌడ్ల సత్యనారాయణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement