Tuesday, May 28, 2024

ADB : బిజెపిలో చేరిక‌ల ప‌ర్వం

చెన్నూర్ ప్రభన్యూస్: ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు యువత ఆ పార్టీలో చేరుతున్నారు. లోక్‌స‌భ ఎన్నికలు జరుగనున్న నేప‌థ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంనుంచి యువకులు బిజెపిలో చేరారు.

- Advertisement -

వివిధ పార్టీలో ఉన్న నాయకులతో పాటు ఈ ఎన్నికలతో రాజకీయ అరంగ్రేటం చేసే యువకులు ముందుకు వచ్చి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఎలాంటి హంగు ఆర్భాటాలు ప్రచారాలు లేకుండానే నియోజకవర్గంలో పార్టీ చాప కింద నీరులా ఉన్నప్పటికీ మోదీ గెలుపుకు యువకులు స్వచ్చందంగా పార్టీలో చేరుతుండడంతో బీజేపీ మరింత బలం చేకూరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement