Wednesday, May 8, 2024

బంద‌రులో ఓటు వినియోగించుకున్న మంత్రి పేర్ని నానీ, కొన‌క‌ళ్ల‌…

మ‌చిలీప‌ట్నం – మచిలీపట్నం మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంత‌గా కొన‌సాగుతున్న‌ది.. ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు.. నేటి ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యానికి 18.21 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు స‌మాచారం.. కాగా మంత్రి పేర్ని నాని హిందు కళాశాలలో పోలింగ్ కేంద్రంలో త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.. ఇక టిడిపి నేత‌, మాజీ ఎంపి కొన‌క‌ళ్ల నారాయ‌ణ పరాసుపేట గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement