Wednesday, May 8, 2024

కృష్ణా జిల్లాలో 13.72 శాతం పోలింగ్ న‌మోదు..

మ‌చిలీప‌ట్నం – కృష్ణా జిల్లాలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంత‌గా కొన‌సాగుతున్న‌ది.. ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు.. నేటి ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యానికి 13.72 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ వెల్లడించారు.
విజయవాడ :9.10 శాతం
మచిలీపట్నం :12.33
నూజివీడు : 10.30
పెడన : 15.80
తిరువూరు : 16.82
నందిగామ: 16.59
ఉయ్యురు : 15.10 శాతం పోలింగ్ న‌మోదైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement