Sunday, May 19, 2024

TS : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం… 17మందికి తీవ్ర గాయాలు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఎన్‌హెచ్ 44పై అదుపు తప్పి వాల్వో బ‌స్సు బొల్తాకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 17మంది తీవ్రంగా గాప‌డ్డారు. ఈఘ‌ట‌న అడ్డాక‌ల్ స‌మీపంలో చోటుచేసుకుంది.

బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్నఓప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటు బోల్తా పడిన సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement