Friday, April 26, 2024

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దారుణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో దారుణం చోటుచేసుకుంది. ఎస్పీ గ్రీవెన్స్ లో భార్యపై ఫిర్యాదు చేసేందుకు వచ్చి ముగ్గురు పిల్లలను వదిలేసి తండ్రి వెళ్లిపోయాడు. పిల్లలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement