Saturday, April 20, 2024

Delhi: పోలవరం డిజైన్లపై ఇరిగేషన్ అధికారుల భేటీ

పోలవరం డిజైన్లపై ఢిల్లీలో ఇరిగేషన్ అధికారులు భేటీ అయ్యారు. మధ్యాహ్నం కేంద్రం జలశక్తి ప్రధాన సలహాదారులు శ్రీరామ్ తో ఏపీ జలవనరుల శాఖ అధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్, ఈ ఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. పోలవరం డిజైన్లు, నిధుల మంజూరుపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement