Sunday, April 28, 2024

AP: అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గంలో ఉద్రిక్త‌త‌..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గంలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైసీపీ, టీడీపీ వ‌ర్గాల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఇరువ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌తో తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌చార వాహ‌నానికి దారి విష‌యంలో గొడ‌వ ప‌డింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో మాజీ మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ ర‌మేష్‌ కు గాయాల‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement