Thursday, May 2, 2024

సిద్దిపేట‌ జిల్లాలో వాగుల‌కు వ‌ర‌ద పోటు …నిండుగా చెక్ డ్యామ్ లు…

కోహెడ;- సిద్దిపేట జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి భారీగా వరద నీరు చేరడంతో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కోహెడ మండలం తంగళ్ళపల్లి కృష్ణమ్మ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దిగువన ఉన్న సింగరాయ ప్రాజెక్టు నిండి మత్తడి పారుతుంది. దీంతో దిగువనున్న సమ్మక్క చెక్ డ్యామ్ , కిష్టమ్మ చెక్ డాంలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా బస్వాపూర్ వద్ద ఉన్న లీడర్ ఛానల్ నుండి వరద నీటిని శనిగరం ప్రాజెక్టులోనికి తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement