Wednesday, May 1, 2024

Floods | వరదలతో ప్రాజెక్టులన్నీ ఫుల్​.. ఉరకలెత్తుతున్న వాగులు, వంకలు!

కోహెడ, (ప్ర‌భ‌న్యూస్‌): సిద్దిపేట జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోహెడ మండలం తంగళ్లళపల్లి కృష్ణమ్మ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దిగువన ఉన్న సింగరాయ ప్రాజెక్టు నిండి మత్తడి దుంకుతోంది. ఇక.. దిగువనున్న సమ్మక్క చెక్ డ్యామ్ , కిష్టమ్మ చెక్ డ్యామ్​లు ఉరకలెత్తుతున్నాయి. కాగా, బస్వాపూర్ వద్ద ఉన్న ఫీడర్ చానల్ నుండి వరద నీటిని శనిగరం ప్రాజెక్టులోనికి తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement