Wednesday, May 22, 2024

BRS – ఎనిమిదో రోజుకి చేరిన కెసిఆర్ బస్సు యాత్ర

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్ని.కల హడావుడి జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను అధిక శాతం కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముందుకు సాగుతోంది.

ఇందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి మహబూబాబాద్ కు కేసీఆర్ రానున్నారు. ఇల్లందు రోడ్డులోని ధరణి ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్డు షో నిర్వహిస్తారు. ఇందిరాగాంధీ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. మహబూబాబాద్ నుండి రాత్రి వరంగల్ కు కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం రాత్రి వరంగల్ లోనే కేసీఆర్ అక్కడే బస చేయనున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement