Thursday, July 25, 2024

TS | ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి.. కీరవాణి బాణీలు..!

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత అందెశ్రీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కీరవాణి కలిశారు. అందెశ్రీ రాసిన పాట.. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్.. తదితరులు ఆయనతో పాటు రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.

కాగా, అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతాన్ని ఇదివరకే రాష్ట్ర గేయంగా ప్రకటించగా.. తాజాగా జాతీయ గీతంతో పాటు ఈ పాటను వినిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను కీరవాణికి అప్పగించారు రేవంత్ రెడ్డి. దీనిపై తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement